రాంచి, మార్చ్ 08: రాంచి వేదికగా ఈ రోజు టీం ఇండియా ఆస్ట్రేలియా పై మూడో వన్డే ఆడబోతుంది .. ఈ నేపథ్యంలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. కాగా ఇప్పటికే వరుస విజయాలతో టీం ఇండియా పటిష్టంగా ఉంది .. అయితే ఈ మ్యాచ్ ని ఎలా గైన ఆస్ట్రేలియా గెలవాలని భావిస్తుంది ..