కేంద్రానికి ఏపీ సీఎం లేఖ..

SMTV Desk 2018-01-10 16:20:25  ap cm, chandrababu, letter to central government, for project pending issue.

అమరావతి, జనవరి 10 : కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గతంలో రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి వివరిస్తూ ఒక లేఖను రాశారు. ఆ లేఖలో.. విదేశీ సహాయ ప్రాజెక్ట్ కింద రాష్ట్రానికి నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 2015-16లో రూ.2,950 కోట్లు, 2016-17లో రూ.2,854 కోట్లు విడుదల చేశారు. ఆర్ధిక శాఖలో ఏపీ ప్రాజెక్టుల కోస౦ ప్రతిపాదనలున్నాయి. వాటికి వెంటనే ఆమోదం పొందేలా కేంద్రం చర్యలు తీసుకోవాల౦టూ పేర్కొన్నారు.