కొలంబో: శ్రీలంకలో ఆదివారం ఉదయం జరిగిన బాంబు దాడులు చేసింది తామే అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ వెల్లడించింది. కొలంబో సహా మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లపై ఆత్మహుతి దాడికి పాల్పడింది ఐసిస్ చెప్పుకొచ్చింది. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డట్లు తన అమాక్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రకటించింది.