టీపీసీసీ ఎన్నికల కమిటీ లోక్సభ అభ్యర్ధుల జాబితాను ఖరారు చేసేందుకు నిన్న గాంధీభవన్లో సమావేశమైంది. ఒక్కో స్థానానికి 2-3 అభ్యర్ధుల పేర్లను ఎంపిక చేసి జాబితా తయారు చేసింది. ఎన్నికల కమిటీ ఖరారు చేసినా లోక్సభ అభ్యర్ధుల జాబితా ఈవిధంగా ఉంది.
మల్కాజ్గిరి: కూన శ్రీశైలంగౌడ్/బండ కార్తీకరెడ్డి;
హైదరాబాద్: అజారుద్దీన్/ఫిరోజ్ఖాన్;
సికింద్రాబాద్: అంజన్కుమార్ యాదవ్/ఎంఆర్జీ వినోద్రెడ్డి;
మెదక్: గాలి అనిల్కుమార్
చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్రెడ్డి;
కరీంనగర్: పొన్నం ప్రభాకర్/ నేరెళ్ల శారద;
నాగర్కర్నూలు: సంపత్/మల్లురవి;
వరంగల్: డాక్టర్ రాజమౌళి/విజయ్కుమార్ మాదిగ;
నల్లగొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి/పద్మావతిరెడ్డి/పటేల్ రమేశ్రెడ్డి/రఘువీర్రెడ్డి;
భువనగిరి: కసిరెడ్డి నారాయణరెడ్డి/గూడూరు నారాయణరెడ్డి/వంగాల స్వామిగౌడ్;
ఖమ్మం: రాజేంద్రప్రసాద్/వి.హనుమంతరావు/రేణుకాచౌదరి/ పొంగులేటి సుధాకర్రెడ్డి/గాయత్రి రవి.
పెద్దపల్లి: కవ్వంపల్లి సత్యనారాయణ/ఊట్ల వరప్రసాద్;
నిజామాబాద్: మధుయాష్కీ;
మహబూబ్నగర్: ఎస్.జైపాల్రెడ్డి/వంశీచంద్రెడ్డి;
ఆదిలాబాద్: నరేశ్ జాదవ్/ సోయం బాపూరావు;
మహబూబాబాద్: బలరాం నాయక్/రాములు నాయక్;
జహీరాబాద్: మదన్మోహన్/జైపాల్రెడ్డి (బాగారెడ్డి తనయుడు).